వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సైన్యం ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు
Published on Wed, 09/02/2015 - 08:23
న్యూఢిల్లీ: మరోసారి జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో బుధవారం భీకరపోరు నెలకొంది. భారత సైన్యానకి పాక్ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఎప్పుడూ ఆందోళన పరిస్థితి నెలకొనే బారాముల్లా జిల్లాలోనే ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. సరిగ్గా రఫియా బాద్ వద్ద ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
#
Tags