ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేటి నుంచి ఓటు హక్కు నమోదు: భన్వర్లాల్
Published on Mon, 10/05/2015 - 00:46
సాక్షి,హైదరాబాద్: ఏపీ, తెలంగాణల్లో నేటి(సోమవారం) నుండి ఓటు హక్కు నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లోనూ కొత్త ఓటరు దరఖాస్తు(ఫాం -6)ను ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించామని, నేరుగా తమ సమీప ప్రాంతంలో ఉన్న అధికారులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ceotelangana.nic.inనుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ceoandhra.nic.inనుండి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భన్వర్లాల్ తెలిపారు.
#
Tags