వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'బెంగళూరు తరహాలో నిమజ్జనం చేయాలి'
Published on Mon, 08/17/2015 - 12:18
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బెంగళూరు తరహాలో విగ్రహాలను నిమజ్జనం చేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీని ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. వినాయక చవితి అనంతరం ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్లో వేలాది విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న విషయం తెలిసిందే. బెంగళూరులో లోతుగా తవ్విన గుంతల్లో నీళ్లను నింపి అందులో విగ్రహాలను నిమజ్జం చేస్తుంటారు. అయితే ఈ విధానంపై హిందు సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.
#
Tags