అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
శీతాకాల సమావేశాలకు ముందే జీవోఎం నివేదిక: షిండే
Published on Fri, 10/25/2013 - 13:31
తెలంగాణపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈరోజపు సాయంత్రం 4.30 గంటలకు హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో అధికారులు భేటీ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హోం శాఖ అధికారులతో చర్చించారు. కాగా, శీతాకాల సమావేశాలకు ముందే మంత్రుల బృందం తన నివేదికను అందజేస్తుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా చెప్పారు.
దాదాపు సగానికి పైగా రాష్ట్ర ప్రజలు విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా.. కేవలం తన మొండి పట్టుదల కోసమే కాంగ్రెస్ పార్టీ విభజన విషయంలో ముందుకెళ్తోందని సీమాంధ్ర ప్రాంత వాసులు అంటున్నారు.
#
Tags