ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టెర్రరిస్టు అరెస్టు, గ్రెనేడ్లు స్వాధీనం
Published on Mon, 12/05/2016 - 19:26
జమ్మూకశ్మీర్: నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఓ చొరబాటుదారుడుని భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. కశ్మీర్ లో పూంచ్ సెక్టార్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హిజ్బుల్ మొజాహిద్దీన్ ఉగ్రవాది బిలాల్ షేక్(40)గా భద్రతా దళాలు గుర్తించాయి.
పట్టుబడిన ఉగ్రవాది నుంచి పెద్ద ఎత్తున గ్రెనేడ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సివుంది.
#
Tags