వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీ బంగారం, విదేశీ నగదు సీజ్
Published on Sat, 02/25/2017 - 19:46
ముంబై: ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారం విదేశీ కరెన్సీ పట్టుబడింది. అధికారుల సాధారణ తనిఖీల్లో భాగంగా 5 కేజీల బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు శనివారం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తిని నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసకున్నారు. దీంతో పాటు విదేశీ కరెన్సీ ని కూడా సీజ్ చేశారు.
ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ... ఓ ప్రయాణికుడి నుంచి ఐదు కేజీల బంగారం, భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 1.77 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తుకొనసాగుతుందని వెల్లడించారు.
#
Tags