నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వినాయక నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ, ఉద్రిక్తత
Published on Wed, 09/23/2015 - 23:15
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలు ఇనుపరాడ్లతో దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో నలుగురికి తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. జంగారెడ్డిగూడెంలో 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
#
Tags