వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'మోదీ ఓటమి చూడాలనుకుంటున్నా'
Published on Mon, 10/05/2015 - 11:46
పాట్నా: ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ మోసం చేశారని ఒకప్పటి బీజేపీ నేత, వాజపేయి ప్రభుత్వ హయాంలో న్యాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రామ్ జెఠ్మలానీ ఆరోపించారు. మోదీని తప్పకుండా ప్రజలు శిక్షించాలని సూచించారు.
'ప్రధాని మోదీ ప్రజలను మోసం చేశారు. బీహార్ ఎన్నికల్లో ఆయన తప్పకుండా ఓటమిపాలు కావాలి. తప్పక శిక్షించాల్సిన వ్యక్తి మోదీ. నాకు బీహార్లో ఓటు ఉంటే కచ్చితంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కే వేస్తాను ఎందుకంటే మోదీ ఓటమిపాలుకావాని కోరుకుంటున్నాను. బీజేపీ ఓటమికి బీహారే ప్రారంభస్థానం కావాలి. బీజేపీ నేతలు నన్ను ఫూల్ చేయోచ్చేమో కానీ బీహార్ ప్రజలను అలా చేయలేరు' అని ఆయన అన్నారు. బీజేపీ సభ్యుడైన జెఠ్మలానీ సొంతపార్టీపైనే విమర్శలు చేస్తుంటే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.
#
Tags