వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్ర మాజీ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు
Published on Wed, 07/13/2016 - 20:38
సాక్షి, చెన్నై: డీఎంకేకు చెందిన కేంద్ర మాజీమంత్రి జగద్రక్షకన్ ఆస్తులపై బుధవారం ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని 40 చోట్ల ఈ దాడులు జరిగాయి. డీఎంకేకు చెందిన జగద్రక్షకన్ యూపీఏ-2లో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.
ఆయన ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించిన ఆ శాఖ వర్గాలు బుధవారం ఏకకాలంలో సోదాలు చేశాయి. అడయార్లోని ఆయన నివాసం, చెన్నై నగర శివారుల్లోని బాలాజీ మెడికల్ కళాశాల, ఠాకూర్ ఇంజినీరింగ్ కళాశాల, భారత్ వర్సిటీ, పుదుచ్చేరిలోని లక్ష్మీనారాయణ ఇంజినీరింగ్ కళాశాల, హోటళ్లతో పాటు 40 చోట్ల ఈ సోదాలు కొనసాగాయి. కీలక రికార్డులను ఐటీ వర్గాలు తీసుకెళ్లాయి.
#
Tags