వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'కాంగ్రెస్ గెలిస్తే.. నేనే సీఎం'
Published on Fri, 06/24/2016 - 15:07
హాలియా (నల్లగొండ) : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తానే ముఖ్యమంత్రి పదవిని చేపడతానని తెలంగాణ శాసనసబ ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా హాలియాలో శుక్రవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణ రాష్ట్రం తెచ్చిందీ కాంగ్రెస్సేనని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సీఎంతోపాటు సమాన హోదా కలిగిన ఏకైక నాయకుడిని తానే అని అన్నారు.
#
Tags