Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రధాని గారూ.. స్టాలిన్ కు భద్రత పెంచండి
Published on Wed, 01/29/2014 - 16:25
చెన్నై: తమిళనాట డీఎంకే రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. తన కుమారుడు స్టాలిన్ కు భద్రత పెంచాల్సిందిగా డీఎంకే చీఫ్ కరుణానిధి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారు. కరుణానిధి ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.
స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడు అంటూ మరో కుమారుడు అళగిరి తనతో అన్నాడంటూ కరుణానిధి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. అందుకే అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందిస్తూ.. 'పుట్టిన ప్రతివాళ్లూ ఏదో ఒకరోజు చావాల్సిందే' అనడం విపరీతార్థాలకు దారితీసింది. అళగిరి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాలనే స్టాలిన్ ఇలా వ్యాఖ్యానించారట. తన గురించి అన్నయ్య అళగిరి చేసిన వ్యాఖ్యలను తాను సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్పారు.
#
Tags