వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆమె మాజీ భర్తతో మాట్లాడదట
Published on Tue, 05/26/2015 - 09:32
లాస్ ఎంజిల్స్: తన మాజీ భర్తతో మాట్లాడాలని తనకు లేదని ప్రముఖ పాప్ గాయని కేటి పెర్రీ అన్నారు. మూడేళ్లుగా భర్త రస్సెల్ బ్రాండ్తో విడిపోయి ఉంటున్న ఆమెను ఓ మీడియా ప్రశ్నించగా కాస్త అసహనంగా మాట్లాడింది. తాను ఇప్పుడు మీ నుంచి ఎలాంటి వినాలనుకోవడం లేదని, ఏదైనా వినాలకున్నా.. నేర్చుకోవాలనుకున్నా అది మ్యూజిక్ ద్వారానే చేస్తానని చెప్పింది. తనకు ఏం కావాలో తన పాటలే చెప్తాయని బదులిచ్చారు.
'నేను విడాకుల దరఖాస్తు పూర్తి చేస్తున్నాను అని ఆయన(రస్సెల్ బ్రాండ్) మెస్సేజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అతడు కూడా నాతో మాట్లాడలేదు. ఏదేమైన ఒక మహిళకు ప్రేమ ఎంత ముఖ్యమో విజయం అంతముఖ్యం అని అవి రెండు ఖచ్చితంగా కావాల్సిందే' అని చెప్పారు.
#
Tags