amp pages | Sakshi

తెలుగు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

Published on Tue, 01/19/2016 - 04:28

రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన దివంగత మాజీ సీఎం ఎన్‌టీ రామారావు వర్ధంతిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం శోచనీయమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విమర్శించింది. తెలంగాణ ప్రభుత్వం టీడీపీ నేతలను ఎన్టీఆర్ ఘాట్ వద్ద అడ్డుకున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను, తెలుగు ప్రజలను అవమానించేలా వ్యవహరించిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలో దివంగత ప్రధానుల జయంతి, వర్ధంతులను లాంఛనంగా నిర్వహిస్తారని గుర్తు చేశారు. కాని ఎన్టీఆర్ వర్ధంతిని కేసీఆర్ నిర్వహించకుండా అవమానించేలా  వ్యవహరించారని ఆరోపించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)