నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉపాధి హామీ కూలీల ఆందోళన
Published on Mon, 09/28/2015 - 13:47
ఆదిలాబాద్(దండేపల్లి): దండేపల్లి మండలం రెబ్బనపల్లికి చెందిన ఉపాధి హామీ కూలీలు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటేందుకు తీసిన గుంతలకు సంబంధించి కూలీ డబ్బులు చెల్లించాలని కూలీలు ధర్నాచేశారు. పనులు చేసి 3 నెలలైనా బకాయిలు ఇంకా చెల్లించలేదని ఉపాధి హామీ సిబ్బందిని నిలదీశారు.
#
Tags