వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒకే వేదికపై కలుసుకోనున్న మన్మోహన్, మోడీ
Published on Tue, 10/29/2013 - 10:37
అహ్మదాబాద్ : బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేడు ఒకే వేదికపై కలుసుకోనున్నారు. అహ్మదాబాద్లో వీరిద్దరూ సర్దార్ పటేల్ మ్యూజియంను ప్రారంభించనున్నారు. మోడీ బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబడ్డాక ప్రధానితో కలిసి వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి. పాట్నా పేలుళ్ళ నేపధ్యంలో భద్రతా లోపంపై ప్రతిపక్షాలు మండిపడుతోన్న తరుణంలో జరుగుతోన్న ఈ ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
#
Tags