వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏడుగురిని ఎత్తుకెళ్లారు
Published on Tue, 04/14/2015 - 16:26
మల్కాన్ గిరి: ఒడిశాలో మావోయిస్టులు కిడ్నాప్ కు పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్-ఒడిశా సరిహద్దులోని మల్కాన్ గిరి జిల్లాలో కర్తాన్ పల్లి, బారా గ్రామాల నుంచి ఏడుగురిని అపహరించుకుపోయారు. కర్తాన్ పల్లి పంచాయతీ సమితి మాజీ చైర్మన్ సహా ఆరుగురిని కిడ్నాప్ చేశారు. బారా గ్రామం నుంచి ఒకరిని ఎత్తుకెళ్లారు. ఈ రెండు గ్రామాలు సుక్మా జిల్లాలోని దర్బా ఘాటికి సమీపంలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
మల్కాన్ గిరి జిల్లాలో చివరిసారిగా 2013లో మావోయిస్టులు కిడ్నాప్ కు పాల్పడ్డారు. 9 మందిని ఎత్తుకెళ్లి ఇద్దరిని హత్య చేశారు. మిగతా వారిని విడిచిపెట్టారు.
#
Tags