ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ ఆరోపణల్లో నిజం లేదు: ఆర్ఐఎల్
Published on Sat, 09/07/2013 - 03:30
న్యూఢిల్లీ: భవిష్యత్తులో ధర పెరుగుతుందని, అప్పుడు మరిన్ని లాభాలు దండుకోవచ్చని ఆశతో కేజీ బేసిన్లో గ్యాస్ ఉత్పత్తులను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపుతున్నామని వస్తున్న విమర్శలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తోసిపుచ్చింది. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ, సీపీఐ పార్లమెంటు సభ్యుడు గురుదాస్ దాస్గుప్తా దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల (పీఐఎల్) పిటిషన్ నిరాధారమని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్పై 51 పేజీల అఫిడవిట్ను ఆర్ఐఎల్ దాఖలు చేసింది. కేంద్రంతో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్కు తాను అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు అఫిడవిట్ తెలిపింది.
#
Tags