Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
5న ముంబైకి సత్య నాదెళ్ల
Published on Wed, 11/04/2015 - 01:01
ముంబై: మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల నవంబర్ 5న ముంబైకి రానున్నారు. నాదెళ్ల ఆ రోజు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ హెడ్ శిఖా శర్మ, టాటా స్టార్బక్స్ సీఈవో అవని ద్వాదా వంటి తదితర పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. మైక్రోసాఫ్ట్ భాగస్వాములను, వినియోగదారులను, ప్రము ఖ ప్రభుత్వ అధికారులను కూడా కలవనున్నారు.
అలాగే ఆయన ఇక్కడ జరగనున్న మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్లీష్డ్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు పరిశ్రమ సంబంధిత వ్యక్తులు, ఎంటర్ప్రైజెస్ హెడ్స్, డెవలపర్స్, ఎంట్రప్రెన్యూర్స్ హాజరవుతారు.
#
Tags