amp pages | Sakshi

5న ముంబైకి సత్య నాదెళ్ల

Published on Wed, 11/04/2015 - 01:01

ముంబై: మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల నవంబర్ 5న ముంబైకి రానున్నారు. నాదెళ్ల ఆ రోజు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ హెడ్ శిఖా శర్మ, టాటా స్టార్‌బక్స్ సీఈవో అవని ద్వాదా వంటి తదితర పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. మైక్రోసాఫ్ట్ భాగస్వాములను, వినియోగదారులను, ప్రము ఖ ప్రభుత్వ అధికారులను కూడా కలవనున్నారు.

అలాగే ఆయన ఇక్కడ జరగనున్న మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్‌లీష్‌డ్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు పరిశ్రమ సంబంధిత వ్యక్తులు, ఎంటర్‌ప్రైజెస్ హెడ్స్, డెవలపర్స్, ఎంట్రప్రెన్యూర్స్ హాజరవుతారు.
 

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)