నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాల్బహదూర్ అంటే చులకనా?
Published on Sat, 10/03/2015 - 01:54
{పధానిపై మండిపడ్డ విపక్షాలు
సమాధి వద్ద మోదీ నివాళి అర్పించకపోవటంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రికి ఆయన జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించకపోవటంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహాత్మాగాంధీ జయంతి రోజునే శాస్త్రి జయంతి కూడా కావటం తెలిసిందే. అయితే.. శుక్రవారం రాజ్ఘాట్కు వెళ్లి గాంధీకి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ.. అక్కడికి అతి దగ్గర్లోనే ఉన్న విజయ్ఘాట్(లాల్బహదూర్ సమాధి)కు వెళ్లి నివాళులు అర్పించలేదు ట్విటర్లో మాత్రం శాస్త్రికి 140 పదాల్లో నివాళి అర్పించారు. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, వివిధ పార్టీల నేతలు విజయ్ఘాట్కు వెళ్లి శాస్త్రికి నివాళి అర్పించారు.
#
Tags