నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రూ. 300 టికెట్పై ఫొటో రద్దు
Published on Thu, 12/31/2015 - 03:20
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం ఆన్లైన్ పద్ధతిలో కేటాయించే రూ.300 టికెట్లను ఫొటో లేకుండా కేవలం గుర్తింపు కార్డు నంబర్ ఆధారంగా జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ విధానం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం రోజూ దాదాపు 30 వేల మందికి రూ.300 టికెట్లు కేటాయిస్తున్నారు. ఇందుకోసం సంబంధిత భక్తుడు తన ఫొటోను ఆన్లైన్ పద్ధతిలో అప్లోడ్ చేయాల్సి ఉంది. దీనివల్ల సామాన్య భక్తులు టికెట్లు పొందలేకపోతున్నారని గుర్తించిన టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఫొటో విధానాన్ని రద్దు చేయాలని సూచించారు.
#
Tags