టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్టెంట్ల ధరలు తగ్గడంతో 4450 కోట్లు ఆదా
Published on Wed, 03/15/2017 - 09:28
న్యూఢిల్లీ: స్టెంట్ల ధరలు తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా హృద్రోగులకు మొత్తం రూ.4,450 కోట్లు ఆదా చేశామని కేంద్ర రసాయన, ఎరువుల సహాయ మంత్రి మన్సుఖ్ మండావియా లోక్సభకు తెలిపారు. ఎన్పీపీఏ గత నెల 12న వీటి ధరల నియంత్రిస్తూ నోటీసు ఇచ్చినప్పటి నుంచీ ఈ మొత్తం ఆదా అయిందన్నారు.
భారీగా ఉన్న స్టెంట్ల ధరలపై ఎన్పీపీఏ ఇటీవల నియంత్రణ విధించింది. దీని ప్రకారం బేర్ మెటల్ స్టెంట్ (బీఎంఎస్) ధర రూ.7,260, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ల (డీఈఎస్), మెటాలిక్ డీఈఎస్, వస్కులర్ స్కాఫోల్డ్ (బీవీఎస్) బయోడీగ్రేడబుల్ స్టెంట్ల ధరలను రూ.29,600గా నిర్ణయించింది.
#
Tags