amp pages | Sakshi

అమెరికా దృష్టికి వీసా సమస్యలు: రవిశంకర్‌

Published on Wed, 03/08/2017 - 15:20

న్యూఢిల్లీ: ఐటీ నిపుణులకు ఉపయుక్తమైన హెచ్‌–1బీ వీసా ప్రాసెసింగ్‌పై ఆంక్షలు విధించడం పట్ల భారత్‌ తన ఆందోళనను అమెరికా ప్రభుత్వ అత్యున్నత వర్గాల దృష్టికి తీసుకెళ్లిందని కేంద్ర సమాచార సాంకేతికత శాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్ తెలిపారు. ఐసీఈజీఓవీ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత ఐటీ నిపుణులు అమెరికా కంపెనీలకు విలువను జోడిస్తున్నారని పేర్కొన్నారు.

భారత ఐటీ కంపెనీలు ఫార్చ్యూన్‌–500 జాబితాలోని 75 శాతం కంపెనీలకు సేవలందిస్తున్నాయని చెప్పారు. అవి అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తం సుమారు 4లక్షల ఉద్యోగాలు కల్పించాయన్నారు. భారత ఐటీ నిపుణులు, కంపెనీలు అమెరికా కంపెనీలకు భారత్‌లో అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు.

Videos

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్

ముమ్మరంగా ప్రచారం..జగన్ కోసం సిద్ధం..

ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?

చంద్రబాబు కుట్రలు...భగ్నం

చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)