విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమెరికా దృష్టికి వీసా సమస్యలు: రవిశంకర్
Published on Wed, 03/08/2017 - 15:20
న్యూఢిల్లీ: ఐటీ నిపుణులకు ఉపయుక్తమైన హెచ్–1బీ వీసా ప్రాసెసింగ్పై ఆంక్షలు విధించడం పట్ల భారత్ తన ఆందోళనను అమెరికా ప్రభుత్వ అత్యున్నత వర్గాల దృష్టికి తీసుకెళ్లిందని కేంద్ర సమాచార సాంకేతికత శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఐసీఈజీఓవీ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత ఐటీ నిపుణులు అమెరికా కంపెనీలకు విలువను జోడిస్తున్నారని పేర్కొన్నారు.
భారత ఐటీ కంపెనీలు ఫార్చ్యూన్–500 జాబితాలోని 75 శాతం కంపెనీలకు సేవలందిస్తున్నాయని చెప్పారు. అవి అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తం సుమారు 4లక్షల ఉద్యోగాలు కల్పించాయన్నారు. భారత ఐటీ నిపుణులు, కంపెనీలు అమెరికా కంపెనీలకు భారత్లో అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు.
#
Tags