amp pages | Sakshi

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరం

Published on Fri, 07/21/2017 - 00:47

బస్సు లోయలో పడి 28 మంది దుర్మరణం
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు గురువారం హిందుస్తాన్‌–టిబెట్‌ జాతీయ రహదారిలో రాంపూర్‌లోని ఖనేరి వద్ద 500 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది మృతిచెందగా, మిగతా 8 మందికి గాయాల య్యాయి. బస్సు కిన్నౌర్‌లోని రెకాంగ్‌ పియో నుంచి సోలన్‌లోని నౌని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంఘటనా స్థలం సిమ్లాకు సుమారు 140 కి.మీ దూరంలో ఉంది. ప్రమాదానికి కారణం కనుగొనేం దుకు రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియ ల్‌ విచారణకు ఆదేశించింది. బస్సు టైరు పేలిపోవడం వల్లే అది లోయలో పడిపోయి నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 28 మంది మృతదేహాలను వెలికితీశారు. అందులో 11 మందిని గుర్తించారు.

Videos

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

Photos

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)