అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Published on Thu, 10/01/2015 - 15:50
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల స్పందనలతో స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 26వేల 220 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్ఫలాభంతో 7950 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీల్లో హెల్త్ కేర్ 1.37శాతం , కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.04శాతం , క్యాపిటల్ గూడ్స్ 0.71శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ టాప్ గేయినర్స్ లిస్ట్లో ఆల్ట్రాటెక్ 3.84 శాతం , ల్యూపిన్ 3.20 శాతం, జీల్ 2.32 శాతం లాభపడగా, నిఫ్టీ టాఫ్ లూజర్స్ లిస్ట్లో హెచ్సిఎల్ టెక్ 12.54 శాతం , బిహెచ్ఇఎల్ 3.28 శాతం , గేయిల్ 2.91 శాతం ,మారుతీ 2.28 శాతం నష్టపోయాయి.
#
Tags