రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాభాల్లో మార్కెట్లు
Published on Tue, 09/27/2016 - 10:17
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ఆరంభంలో134 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ 63 పాయింట్ల లాభంతో 28,356 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 8,746 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాలూ లాభపడగా, ఐటీ ఫ్లాట్ గా ఉంది. ప్రధానంగా రియల్టీ, మెటల్స్, పీఎస్యూ బ్యాంక్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. ఎస్ బ్యాంక్, టీసీఎస్, హిందాల్కో, బజాజ్ ఆటో, కోల్ ఇండియా లాభపడుతుండగా, ఐడియా నష్టాల్లో ట్రేడవుతోంది.
అటు డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ బలంగా ఉంది. 0.12 పైసల లాభంతో 66. 49 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి10 గ్రా. 153 రూపాయల నష్టంతో 31,175 వద్ద ఉంది.
#
Tags