బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల మెరుపు దాడి
Published on Fri, 02/28/2014 - 14:31
ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో గువ్వకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్యామగిరి కొండ ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. శుక్రవారం కొవ్వకుండ - బచెలి రహదారిపై ప్రయాణిస్తున్న గస్తీ తిరుగుతున్న జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఎస్ఐతో పాటు ఐదురుగు జవాన్లు మృతి చెందారు.
దాడి అనంతరం జవాన్ల ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు శ్యామగిరి ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#
Tags