ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సబ్సిడీ సిలిండర్ ధర రూ.5.57 పెంపు
Published on Mon, 04/03/2017 - 04:25
న్యూఢిల్లీ: సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ. 5.57లు పెంచాయి. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధరను రూ. 14.50 తగ్గించాయి. అలాగే ఏవియేషన్ టర్బైన్ ప్యూయల్ (ఏటీఎఫ్) ధర ఐదు శాతం తగ్గి కిలో లీటరు రూ. 51,428కు చేరింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.
#
Tags