ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కువైట్ మసీదులో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి
Published on Fri, 06/26/2015 - 17:15
గల్ఫ్ దేశం కువైట్ రాజధాని కువైట్ నగరంలోని ఓ షియా మసీదులో ప్రధానమైన ప్రార్థనల సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. దాంతో 13 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. రంజాన్ మాసంలోని శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రార్థనలకు హాజరయ్యారు. ఆ సమయంలోనే ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడని భద్రతాధికారి ఒకరు తెలిపారు. ఈ దాడి తామే చేశామని ఐఎస్ఐఎస్ చెబుతోంది.
మధ్యాహ్నం ప్రార్థనల సమయంలోనే ఈ ఆత్మాహుతి దళ సభ్యుడు మసీదులోకి ప్రవేశించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అల్-ఇమామ్-అల్-సదీక్ మసీదులో ఈ దాడి జరిగింది. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా, యెమెన్ దేశాల్లో ఇలాంటి దాడులే చేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఇంతకుముందు తెలిపింది.
#
Tags