అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జర్నలిస్ట్ కు సునంద చివరి మెసేజ్!
Published on Fri, 01/17/2014 - 22:35
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి ఢిల్లీలో కలకలం రేపింది. ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఓ సీనియర్ మహిళా జర్నలిస్ట్కు మెసేజ్ పంపినట్టు సమాచారం. చాలా మాట్లాడాల్సింవుందని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.
అయితే ఆ మహిళా పాత్రికేయురాలు ఎవరనేది ఇంకా వెల్లడికాలేదు. మహిళా జర్నలిస్ట్తో సునంద ఏం చెప్పాలను కున్నారనేది ఇప్పుడు కీలకంగా మారింది. శశి థరూర్ ప్రవర్తనతో విసిగిపోయి ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
#
Tags