సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంత్రి ఎక్కిన విమానంలో సాంకేతిక లోపం!
Published on Wed, 11/23/2016 - 21:46
చెన్నై: మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నై ఎయిర్పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఆకస్మిక అవాంతరంతో మంత్రి చెన్నై నుంచి హైదరాబాద్కు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
స్పైస్జెట్ విమానం ఆలస్యం
ఇక గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యమైంది. గన్నవరం విమానాశ్రయం నుంచి సాయంత్రం 5 గంటలకు వెళ్లాల్సిన విమానం రాత్రి 8 గంటలు అయినా బయలుదేరలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు-గన్నవరం-చెన్నై కనెక్టివిటీ స్పైస్జెట్ విమానం గన్నవరం సాయంత్రం 4 గంటలకు చేరుకొని.. సాయంత్రం 5 గంటలకు చెన్నై బయలుదేరుతోంది. అయినా.. అనుకోనిరీతిలో ఆలస్యం కావడంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు.
#
Tags