వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బీడీ ఇవ్వలేదని చంపేశారు!
Published on Thu, 10/15/2015 - 02:11
థానే: బీడీని కలసి తాగడానికి నిరాకరించిన ఓ టీనేజర్ను ఇద్దరు టీనేజర్లు తీవ్రంగా కొట్టి చంపారు. ఈ ఉదంతం మహారాష్ట్ర థానేలోని శాంతినగర్లో సోమవారం జరిగింది. అన్సారీ(17) పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్తుండగా 16 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్లు అడ్డుకుని అతడు తాగుతున్న బీడిని అడిగారు. బిలాల్ ఒప్పుకోకపోవడంతో అతణ్ని కొట్టి చంపారు. నిందితులను అరెస్టు చేసి హత్యాభియోగాలు మోపి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
#
Tags