మండుటెండను లెక్కచేయని అభిమానం..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పక్షి ఢీకొని.. ఆగిపోయిన విమానం
Published on Tue, 08/05/2014 - 15:55
సింగపూర్కు చెందిన టైగర్ ఎయిర్ వేస్ విమానం ఒకటి పక్షి ఢీకొనడంతో ఆగిపోయింది. 167 మంది ప్రయాణికులతో తిరుచిరాపల్లి నుంచి బయల్దేరాల్సిన ఈ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో పక్షీ ఢీకొనడంతో దాని ఇంజన్ దెబ్బతింది. దాంతో విమానం టేకాఫ్ తీసుకోకుండానే ఆగిపోయింది.
ఇంజన్లో ఏదో సమస్య తలెత్తిందని గుర్తించిన పైలట్.. దాన్ని ఎగరనివ్వకుండా ఆపేశారు. మొత్తం ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేసి వారిని ఓ హోటల్లో ఉంచారు. తర్వాత చెన్నై నుంచి ఇంజనీర్లు విడిభాగాలతో వచ్చి, సమస్యను సరిచేసిన తర్వాత అప్పుడు విమానాన్ని బయల్దేరదీశారు.
#
Tags