వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అప్పుడు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు'
Published on Tue, 10/20/2015 - 18:47
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను విస్మరించిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చాక ఇప్పుడు ప్రత్యేక హోదా విషయం గుర్తొచ్చిందని వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు.
#
Tags