టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఉగ్రహెచ్చరికతో వియన్నాలో భద్రత పెంపు
Published on Mon, 12/28/2015 - 11:18
లండన్: క్రిస్మస్, జనవరి 1 మధ్యలో యురోపియన్ దేశాల రాజధాని నగరాల్లో ఉగ్రదాడులు జరగొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వేటిని లక్ష్యంగా చేసుకుని దాడులుచేస్తారో తెలియదని, ఆయుధాలు లేదా బాంబు దాడులు జరగొచ్చని హెచ్చరికలు వచ్చాయని పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతానికి కొత్త ఏడాది ప్రత్యేక కార్యక్రమాలను రద్దుచేయడం లేదని స్పష్టంచేశారు. ముఖ్యంగా రాజధాని నగరాల్లో రద్దీ ప్రాంతాల్లో దాడులపై నిఘా వర్గాల నుంచి హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.
#
Tags