వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయంట..!
Published on Tue, 09/08/2015 - 02:01
కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని ఎన్.రంగాపురం గ్రామంలో ప్రజలు వజ్రాల వేటలో పడ్డారు. గ్రామంలో ఇటీవల పలువురికి వజ్రాలు లభ్యమైనట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతం చేరుకున్నారు. ఏ చిన్న రంగురాయిని కూడా వదిలి పెట్టకుండా సేకరిస్తున్నారు. వజ్రాన్వేషకుల బైక్లు పొలాల వద్ద పెద్ద ఎత్తున నిలిపి ఉండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. - ప్యాపిలి
#
Tags