నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రేణిగుంట రోడ్డులో కూలిన పాత భవనం, మహిళ మృతి
Published on Tue, 12/10/2013 - 17:46
తిరుపతి: శిధిలావస్థకు చేరిన ఓ పాత భవనం కూలిన ఘటన తిరుపతిలోని రేణిగుంట రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. ఆకస్మత్తుగా పాత భవనం కూలిపోవడంతో శకలాలు అక్కడ వున్న ఓ మహిళపై పడ్డాయి. దీంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది.
ఈ ఘటనలో మహిళ మృతిచెందగా, మరోకరికి గాయలయినట్టు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతురాలి వివరాలు తెలియరాలేదు.
#
Tags