రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీటీఏ సదస్సుకు వెళ్లిన బొత్స సత్యనారాయణ
Published on Thu, 09/03/2015 - 14:17
వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా బయల్దేరి వెళ్లారు. అక్కడి మేరీలాండ్లో జరిగే ఏపీటీఏ తూర్పు సదస్సులో పాల్గొనడంతో పాటు.. వైఎస్ఆర్సీపీ అమెరికా కమిటీ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.
ఇంకా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరో వర్ధంతి సందర్భంగా అమెరికాలోని మేరీలాండ్, డల్లస్, డెట్రాయిట్, హార్ట్ఫోర్డ్ తదితర పలు రాష్ట్రాల్లో జరిగే సామాజిక కార్యక్రమాల్లోనూ బొత్స పాల్గొంటారు. అక్కడ జరిగే రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
#
Tags