చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిలిచిపోయిన 108 సేవలు
Published on Fri, 02/16/2018 - 12:31
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 108 సేవలు నిలిచిపోయాయి. అంబులెన్స్లకు మరమ్మత్తులు చేయాలంటూ అధికారులు బ్రేక్ డౌన్ ప్రకటించారు. దీంతో పెదగంట్యాడ పీహెచ్సీలో అంబులెన్స్లు ఎక్కడికక్కడ నిలిపివేశారు. అయితే 108 నిలుపుదలపై మీడియా చిత్రీకరిస్తుండగా అధికారులు హడావిడిగా కొన్ని వాహనాలను లోకేషన్లకు పంపారు.
#
Tags