అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముందుకు వచ్చిన సముద్రం
Published on Tue, 01/02/2018 - 11:24
విజయనగరం : భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో సముద్రం ముందుకు వచ్చింది. సముద్ర తీరంలో నీరు ముందుకు రావడంతో రోడ్డు కోతకు గురైంది. ఎన్నడూ లేనిది సముద్రం ముందుకు వచ్చి రోడ్డు కోతకు గురికావడంతో పాటు సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసుకున్న నివాసాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో స్థానికులు, మత్స్యకారులు భయాందోళనలకు గురవుతున్నారు. సునామీలాంటి ఉపద్రవం ఏమైనా ముంచుకొస్తుందేమోనని అనుమానంతో బిక్కుబిక్కుమంటూ ఆందోళనకు గురవుతున్నారు. స్థానికులు ఈ సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు.
#
Tags