AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత
Published on Wed, 01/31/2018 - 16:28
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక గ్రామంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇచ్చిన గడువు ముగియడంతో పొలాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు యత్నించారు. అయితే పంట చేతికొచ్చే వరకు గడువు ఇవ్వాలని గ్రామ రైతులు కోరారు. అందుకు అధికారులు గడువు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో అక్కడ ఉద్రిక్త వాతారణం ఏర్పడింది. అధికారులు పోలీసుల సాయంతో పొలాలను స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నారు.
#
Tags