అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గ్రామాల్లో పంట నష్టం పరిశీలన
Published on Mon, 03/20/2023 - 00:42
బోథ్: మండలంలో కురిసిన వడగళ్ల వానకు దె బ్బతిన్న పంటలను ఏడీఏ శ్రీధర్, ఏవో విశ్వామిత్ర ఆదివారం పరిశీలించారు. వివిధ గ్రామాల్లో నేలకొరిగిన పంటలను పరిశీలించి నివేదిక ను సిద్ధం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.వారి వెంట ఏఈఓ వాజీద్, శ్యాంసుందర్ ఉన్నారు.
నేరడిగొండ: మండలంలోని కుప్టి, కుమారి గ్రా మాల్లో వడగళ్లతో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ సహాయ సంచాలకులు జి.శ్రీధర్స్వామి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడారు. ఆలస్యంగా విత్తిన మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలి పారు. ఆయన వెంట ఏవో భాస్కర్ ఉన్నారు.
#
Tags