తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యువకుడిని ఇంత దారుణంగా.. ఇంతకీ ఆ సీసీ ఫుటేజీలో ఏముంది?
Published on Sat, 11/18/2023 - 01:50
సాక్షి, ఆదిలాబాద్: పట్టణంలోని గాంధీగంజ్ ఎదురుగా గల ఓ వైన్షాపు ముందు శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి..కుభీర్ మండలం పార్డి(బి)కి చెందిన ఉమ్డె భోజరాం(25) వైన్స్ ముందు పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టణ సీఐ ఎల్.శ్రీను అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఏరియాస్పత్రికి తరలించారు. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తండ్రి చాంద్రాం పేర్కొన్నారు. వైన్ షాపులో సీసీ ఫుటేజీ పరిశీలించి పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సీఐని వివరణ కోరగా ఫిర్యాదు అందలేదన్నారు.
#
Tags