వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాష్ట్రంలో 3,840 మంది డిశ్చార్జ్
Published on Sat, 08/01/2020 - 06:00
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు 61,699 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 19,51,776కి చేరింది. కొత్తగా 10,376 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,933కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొంది. ఇదే సమయంలో 3,840 మంది డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 63,864కు చేరింది. తాజాగా 68 మంది మృతితో మొత్తం మరణాలు 1,349కి చేరాయి. యాక్టివ్ కేసులు 75,720 ఉన్నాయి.
#
Tags