టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఏపీకి చేరుకున్న 4.40 లక్షల వ్యాక్సిన్ డోసులు..
Published on Tue, 04/13/2021 - 04:50
విమానాశ్రయం (గన్నవరం): కోవిడ్ వ్యాక్సినేషన్ నిమిత్తం సోమవారం 4.40 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నాయి. ఎయిరిండియాకు చెందిన ఏఐ 467 విమానంలో 37 బాక్స్లలో ప్రత్యేకంగా భద్రపరిచిన వ్యాక్సిన్ను ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తరలించారు.
అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక ఏసీ కంటైనర్లో గన్నవరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తరలించారు. అక్కడి నుంచి రాత్రికి 13 జిల్లాల్లోని టీకా స్టోరేజ్ సెంటర్లకు వ్యాక్సిన్ను తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు.
#
Tags