రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రధానికి పోస్టుకార్డులు
Published on Tue, 12/14/2021 - 08:06
పాలకొల్లు సెంట్రల్: దేశ ప్రధాని నరేంద్ర మోదీకి పట్టణంలోని కొత్తపేట స్పెషల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉత్తరాలు రాశారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ ఉత్తరాలు రాసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాయపూడి భవానీప్రసాద్ తెలిపారు. 2047 సంవత్సరం నాటికి దేశ భవిష్యత్ ఎలా ఉండాలనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలతో ఉత్తరాలు రాసినట్లు తెలిపారు. పోస్ట్మేన్ కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
#
Tags