వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఎం జగన్కు ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ అసోసియేషన్ కృతజ్ఞతలు
Published on Wed, 05/11/2022 - 08:20
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్ 2 సర్వీసెస్లో జీఎస్టీ ఆఫీసర్లకు గెజిటెడ్ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఆర్ సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ జీఎం రమేష్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.విద్యాసాగర్, ట్రెజరర్ జీఆర్వీ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
చదవండి: ఏది నిజం: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’
#
Tags