అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కరోనా కల్లోలం: ఏపీలో తాజాగా 11,766 కేసులు..
Published on Fri, 04/23/2021 - 18:57
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 45,581 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,766 మందికి పాజిటీవ్గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన ఏపీలో 38 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 4,441 మంది క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తంగా.. 9 లక్షల 27వేల 418 మంది కరోనా నుండి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం 74,231 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,58,80,750 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
చదవండి: ఏపీలో ఉచితంగా వ్యాక్సిన్
#
Tags