వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా జవహర్రెడ్డి ప్రమాణ స్వీకారం
Published on Thu, 06/24/2021 - 10:29
సాక్షి, చిత్తూరు: టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ కన్వీనర్గా ఎవి.ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా జవహర్రెడ్డిమాట్లాడుతూ.. హిందూ ధార్మిక ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పాలకమండలి నిర్ణయాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. టీటీడీ ప్రస్తుత పాలకమండలి పదవీ కాలం ముగియడంతో స్పెసిఫైడ్ అథారిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
చదవండి: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
#
Tags