అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
YSR Bima: హైదరాబాద్ వెళ్లి.. వైఎస్సార్ బీమా నమోదు
Published on Sun, 06/27/2021 - 04:51
జగ్గయ్యపేట: లబ్ధిదారుల చేత వైఎస్సార్ బీమా నమోదుకు మండలంలోని గౌరవరం గ్రామం నుంచి ముగ్గురు వలంటీర్లు హైదరాబాద్ వెళ్లిన ఘటన శనివారం జరిగింది. గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు కూలి పనుల నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అర్హులందరికీ వైఎస్సార్ బీమా నమోదు చేయాలని ఆదేశించడంతో గ్రామంలోని వలంటీర్లు పెసరమల్లి శివాజీ, కనపర్తి గోపి, బూతుకూరి దుర్గారెడ్డి హైదరాబాద్కు వెళ్లి 20 కుటుంబాల యజమానుల పేర్లు వైఎస్సార్ బీమా పథకంలో నమోదు చేయించారు. దీంతో గ్రామస్తులు వలంటీర్లను అభినందించారు.
#
Tags