రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు
Published on Wed, 10/28/2020 - 12:25
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ అఖిలపక్ష సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారు..?. రాష్టంలో రోజుకు రెండు, మూడు కేసులు ఉన్నప్పుడు కరోనా షాకుతో ఎన్నికలు వాయిదా వేశారు.
ఇప్పుడు రోజుకు రెండు మూడు వేల కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం తగదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు. కేంద్ర ప్రభుత్వమే కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది' అని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. (రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై విస్మయం)
#
Tags